హిమాచల్ ప్రదేశ్ లోనే కాదు ఉత్తరాంఖ్ లోనూ మంచుకురుస్తోంది. చమోలీజిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచుతో బద్రీనాథ్ ధామ్, ఘంగారియా, మనజిల్లాలు పూర్తిగా మంచులో మునిగిపోయాయి. ఎక్కడ చూస�
డెహ్రాడూన్: దేశమంతటా ఎండలు మండుతున్నాయి. దక్షిణాదిలో అయితే భానుడు భగ్గుమంటున్నాడు. కానీ ఉత్తరాఖండ్లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నెలవు అయిన చార్ధామ్లో మాత్రం వాతావరణం చల్లగా ఉంది. హిమాలయ�
డెహ్రాడూన్: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఉత్తరాఖండ్లోనూ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గ�
హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్లోనూ రోజూ క్రమం తప�