హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్లోనూ రోజూ క్రమం తప�
కరోనా | ఉత్తరాఖండ్లోని ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు హాస్టళ్లకు సీలు వేసినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ తె
పితోరాగఢ్(ఉత్తరాఖండ్): అది 1952 వేసవికాలం, అప్పుడు పారులి దేవికి 12ఏండ్లు. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త భారత సైన్యంలో సైనికుడు. పారులి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్పటికి వీరిద్దరికి వివా�
డెహ్రాడూన్: వేట సరదా నలుగురి ఉసురు తీసింది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఒకరు మరణించగా, భయాందోళనతో క్రిమిసంహార ముందు సేవించి ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో ఈ ఘటన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్, కుమవూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడాన