Tirath Singh Rawat: ఉత్తరాఖండ్లో హిమపాతం సంభవించిన ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీగా మంచుకురవడంతో శుక్రవారం సాయంత్రం మంచు దిబ్బలు విరిగిపడిన
ఉచిత వ్యాక్సిన్ | రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ శుక్రవారం ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ లోనే కాదు ఉత్తరాంఖ్ లోనూ మంచుకురుస్తోంది. చమోలీజిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచుతో బద్రీనాథ్ ధామ్, ఘంగారియా, మనజిల్లాలు పూర్తిగా మంచులో మునిగిపోయాయి. ఎక్కడ చూస�
డెహ్రాడూన్: దేశమంతటా ఎండలు మండుతున్నాయి. దక్షిణాదిలో అయితే భానుడు భగ్గుమంటున్నాడు. కానీ ఉత్తరాఖండ్లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నెలవు అయిన చార్ధామ్లో మాత్రం వాతావరణం చల్లగా ఉంది. హిమాలయ�
డెహ్రాడూన్: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఉత్తరాఖండ్లోనూ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గ�
హరిద్వార్: లక్షల మంది తరలివస్తున్న కుంభమేళాలో కరోనా విస్ఫోటనం తప్పదన్న ఆందోళనలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఐదు రోజుల్లో మొత్తం 1701 మంది కరోనా బారిన పడిన�
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్లోనూ రోజూ క్రమం తప�