ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో కాకుండా ఎమ్మెల్యే చొరవతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్మించడంపై పెంబి మండలంలోని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజ�
ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు.
Diamond jubilee | మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రారంభం నుంచి 2025 వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు వజ్రోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ప్రభుత్వ వికాసం ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బాలబాలికలకు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠ�
ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైన సంఘటన బజార్ హత్నూర్ మండలం లో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. మండల కేంద్రానికి చెందిన కొంగర్ల రాము, రాజు అనే అన్నదమ్ములకు చెందిన పశువుల పాకలో ప్రమాదవశాత్తు మ�
ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక కార్యచరణను రూపొందించారు.
Kawal Sanctuary | కవ్వాల్ అభయారణ్యంలోకి(Kawal Sanctuary) రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని ఎఫ్ డి ఓ రేవంత్ చంద్ర తెలిపారు.
గిరిజనులలో సహజ సిద్ధమైన క్రీడాబలం ఉంటుందని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో ఐదవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలను ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అని�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గం�
హనుమాన్ జయంతి సందర్భంగా ఉట్నూర్లో గురువారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పుణె బ్యాండ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదట వినాయక్ చౌక్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్త
SSC Exams | ఉట్నూర్లో పదోతరగతి తెలుగు పేపర్ జవాబు పత్రాల సంచి మిస్సింగ్ కలకలం రేపింది. ఇందులో పూర్తిగా పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం జవాబు పత్రాలు గల సంచి మిస్సవగా, రాత్�