ఆంధ్రప్రదేశ్లో బయోకాన్కు ఉన్న ప్లాంట్పై అమెరికా నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఏపీలోని విశాఖపట్నం వద్ద ఉన్న ఏపీఐ ప్లాంట్(సైట్ 5)ను ఇటీవల తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్�
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన ఏపీలోని శ్రీకాకుళంలోగల ఏపీఐ తయారీ కేంద్రానికి యూఎస్ఎఫ్డీఏ నాలుగు అబ్జర్వేషన్లతో ఫామ్ 483ని జారీ చేసింది. ఏపీఐ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం ఇది వచ్చినట్టు త�
అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్కు తెలంగాణలోని బాచుపల్లి ప్లాంటు తనిఖీలో కనుగొన్న లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
హైదరాబాద్ ఆధారిత అరబిందో ఫార్మా.. తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్కు జనరిక్ ఆస్తమా మెడికేషన్ మార్కెటింగ్ కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి తుది ఆమోద�
గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గుండెల్లో మంట, కడుపులో గ్యాస్ను నివారించే ఎసోమెప్రజోల్ మెగ్నీషియంకు జనరిక్ వెర్షన్ను అక్కడి �
రాష్ర్టానికి చెందిన ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ తయారు చేసిన మరో ఔషధానికి అమెరికా అనుమతినిచ్చింది. 125 ఎంజీ / 250ఎంజీ ఐబుప్రొఫెన్ ట్యాబ్లెట్ల కు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
vప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్కు అమెరికా నియంత్రణ మండలి షాకిచ్చింది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న ప్లాంట్లో తనిఖీ చేసి రెండు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచార�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ వ్యాధిని కట్టడిచేసే జనరిక్ మందు ‘బోర్ట్జోమిబ్'కు అక్కడి మార్కె�
న్యూఢిల్లీ, మార్చి 18: కొవిడ్-19 చికిత్సకు ఒక ఓరల్ ఔషధాన్ని హైదరాబాదీ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ గ్రూప్ దేశంలో ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ కంపెనీ ఫైజర్ కరోనావైరస్ డ్రగ్ ప్యాక్స్లోవోయిడ్ జెనెరిక్ వ�