న్యూఢిల్లీ, జూలై 7: ప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్కు అమెరికా నియంత్రణ మండలి షాకిచ్చింది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న ప్లాంట్లో తనిఖీ చేసి రెండు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇందుకు సంబంధించి ఫామ్ 483ని జారీ చేసింది కూడా.