రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ అంచనాలకుమించి రాణించింది. అమెరికాలో కంపెనీ ఔషధాలకు పెరిగిన డిమాండ్తో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,307 కోట్ల కన్స�
vప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్కు అమెరికా నియంత్రణ మండలి షాకిచ్చింది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న ప్లాంట్లో తనిఖీ చేసి రెండు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచార�
ధర ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దేశీయంగా ఉత్పత్తి మొదలైతే ధర తగ్గే అవకాశం మొదటి డోస్ టీకా తీసుకున్న కంపెనీ ఉద్యోగి హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్ �
ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడి తమకు మే చివర్లో రావొచ్చన్న రెడ్డీస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ తొలి బ్యాచ్ టీకాలు మే 1న భారత్కు చేరనున్నాయి. ఈ విషయాన్ని �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనాకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో రెమ్డెసివిర�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారమే డీసీజీఐ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయిత�
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్కు సోమవారం నిపుణుల కమిటీ ఓకే చెప్పిన విషయ