హైదరాబాద్ : స్టూడెంట్ వీసా కలిగిన విద్యార్థులు వారి తరగతులు ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే వారికి మాత్రమే యూఎస్లోకి అనుమతి లభిస్తుందని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ �
వైద్య సామగ్రి| కరోనా వైరస్ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని భారత్కు పంపిస్తున్నామని వైట్హౌస్ వర
వాషింగ్టన్: ఆటోపైలట్ మోడ్లో ఉన్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని హ్యూస్టన్కు ఉత్తరాన శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు సం�
అమెరికా పెట్టుబడులపై ట్యాక్స్|
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్లో పెట్టుబడులు పెట్టిన బహుళ జాతి సంస్థల (ఎంఎన్సీ)పై ద్రుష్టి సారించారు.........
వాషింగ్టన్: క్యూబాలోని గ్వాంటనామో బేలో అమెరికా మిలిటరీకి చెందిన ఒక రహస్య జైలును ఇటీవల మూసివేశారు. క్యాంప్ 7 శిథిలావస్థకు చేరడంతో అందులోని ఖైదీలను సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా క్యాంప్
చికాగో: ఆస్ట్రాజెనికా టీకా తమకు అవసరం రాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. ఒకవేళ ఆ టీకాకు సీడీసీ నుంచి ఆమోదం దక్కినా.. తమ వద్ద కావాల్�
దేశీయంగా సేవలందిస్తున్న విదేశీ డిజిటల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను వసూలు చేస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా వాణిజ్యపరమైన చర్యల దిశగా అమెరికా సాగుతున్నది.
జార్జియా: విద్వేషానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ పిలుపునిచ్చారు. మన మౌనం సమస్యను మరింత జఠిలం చేస్తుందని ఆయన అన్నారు. మూడు రోజుల క్రితం అట్లాంటాలో ఆసియా �
అలస్కా: అమెరికా, చైనా ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అలస్కాలో జరుగుతున్న భేటీలో రెండు దేశాల అధికారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వైఖరి సరిగా లేదని బైడెన్
న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు రెండో స్థానం ఉండేది. కానీ సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. ఆ స్థానాన్ని అమెర
వాషింగ్టన్: టీకాలు తీసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా ముగిసిన వారు.. ఇండోర్స్లో చాలా స్వల్ప స్థాయిలో సమావేశాలకు హాజరుకావచ్చు అని పేర్కొన్నద�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్.. భారతీయ సంతతి ప్రజలపై ప్రశంసలు కురిపించారు. భారతీయ అమెరికన్లు.. అమెరికా దేశానికి గర్వకారణంగా మారినట్లు చెప్పారు. నాసాలో జరిగిన కార్యక్ర�
వాషింగ్టన్: భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడె�
5 లక్షలు దాటిన మృతుల సంఖ్యబాల్టిమోర్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఆ దేశం పాల్గొన్న, జరిపిన మూడు యుద్ధాలలో మరణించిన అమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. రె�