అణ్వాయుధాల తగ్గింపు (న్యూ స్టార్ట్) ఒప్పందం నుంచి వైదొలగుతామని రష్యా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన పలు ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో ‘న్యూ స్టార్ట్' చివరిది.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) యూఎస్కు వెళ్లాడు. అయితే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల (Oscars event) ఈవెంట్ జరిగేందుకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మరి రాంచరణ్ ఇన్ని రోజుల ముందు యూఎస్కు వెళ్లేందుకు కారణమేంటై �
aliens : అమెరికాపై ఎగిరిన వస్తువులు ఏలియన్స్ కాదు అని వైట్హౌజ్ స్పష్టం చేసింది. ఇటీవల వరుసగా నాలుగు సార్లు ఆ దేశ యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువుల్ని కూల్చిన విషయం తెలిసిం�
కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసు
Chinese Spy Balloon:అమెరికానే కాదు.. ఇండియాపై కూడా బెలూన్లతో నిఘా పెట్టింది చైనా. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తమ గగనతలంపై ఎగురుతున్న నిఘా బెలూన్ను అమెరికా కూల్చివేసింది. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెల�
Artificial Tears: ఇండియాకు చెందిన కంటి చుక్కల మందు వాడిన అమెరికన్లలో సమస్యలు వచ్చాయి. దాదాపు 55 మంది కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఐ డ్రాప్స్ను తయారు చేస్తున్న చెన్నై కంపెనీలో తనిఖీలు చేపట�
అమెరికా గగన తలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ (Spy balloon) కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హై ఆల్టిట్యూడ్ బెలూన్ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గుర్తించింది.
అమెరికాలో కండ్లు చెదిరే జీతంతో కార్పొరేట్ కొలువులను కాలదన్ని వ్యవసాయం చేసేందుకు భారత్కు తిరిగి రావాలని ఐఐటీ టాపర్స్ జంట సాక్షి భాటియా, అర్పిత్ మహేశ్వరి నిర్ణయించుకున్నారు.
యుద్ధభూమి ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.