ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోయి, భారతదేశ సార్వభౌమత్వాన్ని రాజీ ద్వారా అవమానకరమైన, ఏకపక్ష వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారు.
కొత్తగా విధించిన 10% సుంకాలను ఈ వారంలోనే 15 శాతానికి పెంచవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం గతంలో విధించిన సుంకాల స్వరూపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్�
India US Trade Deal | అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మ�
Trump Tariffs | వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభ�
దిగుమతులపై దేశాలు సుంకాలు విధించడం కొత్తకాదు. కానీ వాటిని ఆయుధీకరించడమే అసలు సమస్య. ఇతర దేశాలను బెదిరించి లొంగదీసుకోవడానికి, దారికిరాని దేశాలను శిక్షించడానికి సుంకాలను వాడుకోవడం మొదటినుంచీ అమెరికాకు �
Trump Tariffs | ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం సుంకాలను విధించారు
PM Modi | అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు ప్రధానమంత్రి మోదీ తలొగ్గారా? ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల�
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
Trump Tariffs | గ్రీన్లాండ్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టుబట్టారు. ఈ విషయంలో తమను సమర్థించని దేశాలపై ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు.
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు ధోరణిలో భారత్పై టారిఫ్ల గురించి మాట్లాడుతూ ఉంటే, భారత్ అందుకు నిశ్శబ్దంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తున్నది.
Trump Tariffs | రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం మేరకు సుంకాలను విధించడానికి అనుమతించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. వచ్చే వారం సెనేట్లో ఓట
Dmitry Peskov | రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు ముందు.. భారత్-రష్యా (India-Russia) సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ �
దేశీయ ఎగుమతులకు టారిఫ్ సెగ గట్టిగానే తగిలింది. దేశీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాలను విధించడంతో ఎగుమతులు భారీగా కుంగాయి. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ చివరినాటికి ఎగుమతులు 28 శాతానికి �
అమెరికాతో వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ చర్చలలో భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అమెరికా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. అ