పశ్చిమాసియా యుద్ధ రంగంలోకి మరో భారీ యుద్ధనౌక అడుగుపెడుతున్నది. ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ క్షేత్రంలోకి 2,000 మంది నావికులతో అమెరికా యుద్ధ విమానాల వాహకనౌక యూఎస్ఎస్ ట్రిపోలి వచ్చేవారం ప్రవేశించనున్నద
ఇరాన్లో 7 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై తాము దాడులు చేయలేదని, ప్రధానంగా వాణిజ్య, మిలిటరీ కేంద్రాలపైనే దాడులు చేసినట్టు చెప్ప�
పశ్చిమాసియా సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో భారతీయ ఈక్విటీలు కూడా కుదేలవుతున్నాయి. గత 14 రోజులుగా ఈ వార్ జరుగుతుండగా.. అప్పట్ను�
US-Israel-Iran War : తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి బుధవారం వెల్లడించారు. ఈ నెల 16లోపు ఆయిల్ విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.
US miffed on Israel | ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర �
దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా 50 యుద్ధ విమానాలతో ఖమేనీ అధ్యక్ష కార్యాలయం కిందనున్న రహస్య బంకర్ను ఇజ్రాయెల్ ముక్కలు చేసేసింది. మరోవైపు, ఇరాన్ డ్రోన్ వాహక న�
US-Israel-Iran War | అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్నది. గల్ఫ్ ప్రాంతంలో సైనిక సంఘర్షణ ఆరో రోజుకు చేరుకున్నది. గురువారం సాయంత్రం ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరం ల
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కేవలం హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణానేగాక, అంతర్జాతీయ సముద్ర రవాణా, విమానయాన కార్గోలపైనా ప్రభావం చూపుతున్నది. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివే�
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైన తరుణంలో యూఏఈలో చిక్కుకొన్న భారతీ యులు ఎట్టకేలకు మంగళ వారం స్వదేశానికి చేరుకున్నారు. ఇందు కోసం తమ విమానాలను చేరుకునేందుకు ఆరు గంటలపాటు ఒమన్కు రోడ్డుమార్గంల�
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయన్న వార్తతో యావత్ ప్రపంచం శనివారం తెల్లవారుజామున నిద్రలేచింది. మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇ�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతున్నది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ ఇంటరిగానే పోరాడుతున్నట్టు కనబడుతున్నది. శత్రు నిరోధ వ్యూహంలో భాగంగా ఇరాన్ చాన్నాళ్లుగా పశ్చిమాసియాలో �