కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
జూన్ 29న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొనుగోలు విషయంలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరియా బుకింగ్ యాప్లో బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు ఠంచనుగా అందివ్వాల్సిన
సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంగా 6420 పైగా యూరియా బస్తాలు పక్కదారి పట్టిన వైనం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయమై జూన్ 19న ‘నమస్తే తెలంగాణ’లో ‘నిబంధనలు ఉల్లంఘించి యూరియా విక్రయం’ అనే కథ�
యూరియా యాప్ ద్వారా జరిగిన అక్రమాలు ఒక్కక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. చేర్యాలలో యూరియా పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
యాప్ ద్వారా యూరియా అందడం లేద ని, రైతుల బాధలు సర్కార్కు పట్టవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పర్యటించారు.
సిద్దిపేట జిల్లాలో 6వేల యూరియా బస్తాలు మాయమైనట్లు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్సేల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్స్ను వ్యవసాయశాఖ రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల్ల్లో నిర్లక్ష్యం వహించిన వ�
ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
యూరియా యాప్ను రద్దు చేయాలని, కల్తీ ఎరువులు, విత్తనాలను అరికట్టాలని ఏఐకేఎంఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు అన్నారు. సోమవారం ఆత్మకూర్ తాసీల్దార్ ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్�
యూరియా యాప్లో లేదు.. షాపులో లేదని, నమోదు చేసుకున్నా నోస్టాక్ ఉంటున్నదని, అలాంటి యాప్ ఎందుకని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తీసుకువచ్చిన యూరియా యాప్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని, యాప్ పేరుతో యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తోందని చ�