Farmers Protest | యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ యూరియా యాప్తో ఎరువుల పంపిణీలో అనేక అవస్థలు ఏర్పాడుతున్నాయని, అసైన్ చేసిన భూములను గుర్తించక పోవడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు, పంట నష్టాలు ఎదుర్కొంటున్నట్లు రైతు
రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్ప లు తప్పడంలేదు. మొన్నటివరకు క్యూలతో గోసపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా యాప్తో కష్టాలు మరింత పెరిగాయి. యాప్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు.
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు
రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది.
యూరియా యాప్ను రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాను రైతులకు అందించాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్
యూరియా యాప్ను పూర్తిగా రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాని రైతులకు అందించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మ