రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా యూనిట్గా ఉన్న యాప్ నమోదును ఇటీవలే రెండు మండలాలకు యూనిట్గా తీసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మం
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులందరూ ఒకేసారి సొసైటీకి తరలిరావడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ముందు�
యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు.
రైతుల పాలిట శాపంగా మారిన యూరియా యాప్ను తొలగించి పాత పద్ధతిలోనే రైతులకు తగిన మొత్తంలో యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మంగళవారం వలిగొండ మండల కేంద్
యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూరి యా సమస్యను పరి�
యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్చేశారు.
Farmers Protest | యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ యూరియా యాప్తో ఎరువుల పంపిణీలో అనేక అవస్థలు ఏర్పాడుతున్నాయని, అసైన్ చేసిన భూములను గుర్తించక పోవడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు, పంట నష్టాలు ఎదుర్కొంటున్నట్లు రైతు
రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్ప లు తప్పడంలేదు. మొన్నటివరకు క్యూలతో గోసపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా యాప్తో కష్టాలు మరింత పెరిగాయి. యాప్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు.
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు