Congress 1000 Days | నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లార
రైతులకు ఎరువుల బుకింగ్ను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) విధానం చుంచుపల్లి మండల రైతులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మండల మ్యాపింగ్ సర్వర్లో పూర్తికాక పోవడంతో...
రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్
యూరియా యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని షాటాపూర్ గేటు వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై మండల బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్
ఎరువుల కొనుగోలులో పారదర్శకత పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. పెరిగిన ధరలు..యాప్ బుకింగ్ వల్ల సాంకేతిక సమస్యలు, సెల్ సిగ్నల్, స్టాక్ కొరత, తదితర నిబంధనలు రై�
వానకాలంలో నల్లవాగు ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో వరి సాగు చేశారని, పంటలు ఎండు దశకు రాక ముందే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ�
Urea App |యూరియా యాప్తో రైతులు పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా ఇప్పుడు మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయ శాఖ కొత్త యాప్నే అమలు చేయనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో యూరియా దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిపై త్వరలో మరో గుదిబండ పెట్టనుంది. ప్రస్తుతం ఒక్క యూరియాకు మాత్రమే యాప్ ఉండగా ఈ నెలలో అన్ని ఎరువులకు యాప్ పెట్టే�
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. తదనంతరం వర్షాలు కురువకపోవడంతో 40 శాతం రైతులు విత్తనాలను నాటేందుకు వెనుకడుగువేశారు. రెండు,
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.