రూపే డెబిట్ కార్డులు, భీమ్/యూపీఐ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు రూ.2,600 కోట్లతో ఒక స్కీమ్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రూపే కార్డును ఉపయోగించి జరిపే ఈ-కామర్స్ లావాదేవీలు, తక్కువ విలువతో కూడిన భీమ్
గత నెల ఆన్లైన్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు డిసెంబర్లో రూ.12.82 లక్షల కోట్లను తాకాయి.
భారత్లో అభివృద్ధి చేసిన ఆన్లైన్ పేమెంట్ విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) మరో అడుగు ముందుకేసింది. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తయారు చేసింది. దీని సబ్సిడరీ