గత నెల ఆన్లైన్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు డిసెంబర్లో రూ.12.82 లక్షల కోట్లను తాకాయి.
భారత్లో అభివృద్ధి చేసిన ఆన్లైన్ పేమెంట్ విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) మరో అడుగు ముందుకేసింది. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తయారు చేసింది. దీని సబ్సిడరీ
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోమెటిక్ టికెట్ వెం డింగ్ యంత్రం నుంచి రైలు టికెట్ కొనుగోలుచేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు ఆటోమెటిక్ వెండింగ్ మ�
ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే..సమోసా తిన్నా.. చాయ్ తాగినా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్ పే లేదా ఫోన్ పే చేసేస్తుంటాం. ఇదంతా యూపీఐ వల్లే సాధ్యం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నేషన�