ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ పేమెంట్ సేవలు అందించడానికి ఫోన్పే..తాజాగా జీఎస్పే ఐటీని కొనుగోలు చేసింది. ఈ నూతన టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ ఆధారిత పేమెంట్ చెల్లింపులు జరుపుకోవడానికి వీలుంటుంది.
దేశంలోని టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
UPI Payments | గత నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
UPI Payments | యూపీఐ పేమెంట్స్ లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023తో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు 35 శాతం వృద్ధి చెంది రూ.20.64 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి.
Cash Transactions | డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా నగదుతో కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు.
Paytm-NPCI | థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు ఎన్పీసీఐ గురువారం అనుమతి ఇచ్చింది.
Google Pay | గూగుల్ అనుబంధ గూగుల్పే.. త్వరలో తన యూజర్లకు సౌండ్పాడ్ లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ-స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలామంది చెల్లింపులు చేయలేకపోయారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సహా యాప్లో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. కారణం ఏమిటో ఈ వీడియోతో తెల�