నిరుపేదలు , బస్తీవాసులకు చేరువలో ఉండే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్సీలు) రక్త పరీక్షలతో పాటు, ఇతర డయాగ్నోస్టిక్స్ సేవలు నిలిచిపోయాయి. తీవ్రమైన కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే రోగుల
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో ఓ అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ పట్టణ ప్రాథమిక కేంద్రం (యూపీహెచ్సీ) 13 నెలలుగా అద్దె చెల్లించలేదన్న కారణంగా విద్యుత్ సరఫరా కట్ చేయడంతో పాటు ఖాళీ చేయాలంటూ యజమాని ఒత్తిడి చేయ�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్య
కుష్టు వ్యాధిపై మరింత అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని హమాలీవాడ యూపీహెచ్సీలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు.
జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జన్ ఆరోగ్య సమితీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చ
మహిళా ఆరోగ్య పథకం మహిళలకు వరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి మంగళవారం పలు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. ఇందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ దవాఖ�
తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదడువాపు వ్యాధి నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న జేఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తల్లదండ్రులకు సూచించారు
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
రాష్ర్టానికి చెందిన ఇద్దరు నర్సులు సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు అందుకున్నారు. 2020 సంవత్సరానికి అరుణకుమారి, మహ్మద్ సుక్రాను ఈ అవార్డులు వరించ�