WPL 2026 : భారత జట్టు వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకమైన దీప్తి శర్మ(Deepti Sharma)కు యూపీ వారియర్స్ పెద్ద షాకిచ్చింది. ఆమెను కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning)కు కెప్టెన్సీ అప్పగించింది.
Shikha Pandey : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలంలో సీనియర్లు కోట్లు కొల్లగొట్టారు. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ రూ.3.20 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. వెటరన్ పేసర్ శిఖా పాండే (Shikha Pandey) సైతం భారీ ధర పలికింది. ఇంతకూ
Abhishek Nair : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హెడ్కోచ్ వేటలో ఉన్న ఆ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్ (Abhishek Nair)కు ఆ పదవిని కట్టబెట్టింది.
Gouher Sultana : భారత మహిళా క్రికెటర్ గౌహెర్ సల్తానా (Gouher Sultana) వీడ్కోలు పలికింది. చురుకైన ఫీల్డర్గా పేరొందిన ఆమె అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగింది.
యూపీ వారియర్స్ చీఫ్ కోచ్గా భారత మాజీ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్లో యూపీ వారియర్స్ టీమ్కు అభిషేక్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవార�
Abhishek Nair : భారత పురుషుల జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) మళ్లీ బిజీ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడో టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయర్.. ఈసారి అమ్మాయిలకు శిక్షణ ఇవ్�
UP Warriorz : మహిళల ప్రీమియర్ లీగ్లో ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న యూపీ వారియర్స్ (UP Warriorz) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో జట్టు ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ చెందిన యాజమాన్యం హెడ్కోచ్ జాన్ లెవిస్(Jon Lewis)కు ఉద్వా�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను అలరించింది. శనివారం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజ
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ మ్యాచ్లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌ�
WPL 2024 Qualification Scenario | డబ్ల్యూపీఎల్ లో లీగ్ దశ ముగింపునకు చేరింది. లీగ్ స్టేజ్లో మిగిలుంది ఇంకా రెండు మ్యాచ్లే. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా మిగిలిన మూడు జట్ల�
డబ్ల్యూపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు జోరందుకుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై తమ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన స్థానాల కోసం బెంగళూరు, యూపీ, గుజరాత్ పోటీపడుతున్నాయి.