సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసు�
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇదే రోజు మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు మళ్లీ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతా�
తొక్కిసలాట లాంటి ఘటనల వల్ల మహా కుంభ మేళా ‘మృత్యు కుంభ్'గా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తున్నదని ఆమె
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్వరలో జరగనున్న మహా కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వహణ లోపానికి రాష్ట�
బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Deepti Sharma: టీమిండియా ఆల్ రౌండర్ దీప్తిశర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ హోదాను ఇచ్చింది. గత కొంతకాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న దీప్తి.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా (అవధ్పురి) కు చెందిన అమ్మాయే.
Atiq Ahmed Case | గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్ర�
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్
Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం కన్వర్
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక�