సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని బీజేపీ నేత రజనీష్ సింగ్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు �
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబై నగరానికి సమీపంలోని థానే నగరంలో నివసిస్తున్న ఫాతిమా ఖాన్ (24)ను అరెస్ట్ చేశారు.
Ayodhya Deepotsav | దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25ల�
UP CM Yogi Adityanath |సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికార బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానా
Hathras Stampede | ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మంగళవారం జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకున్నది.
ప్రధాని మోదీ (PM Modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపూతామంటూ బెదిరించిన (Death Threats) వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు.
Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి.
Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ ద�
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో కన్నుల పండువగా సాగిన దీపావళి దీపోత్సవ్ గిన్నిస్ రికార్డును సృష్టించింది. సుమారు 22,23,000 మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి ఈ సరికొత్త ఘనతను సాధించారు. ఈ కార్యక్రమానికి యూపీ ము�
Sanatan Dharma: రావణాసురుడి సనాతనం, కంసుడి సనాతనం, బాబర్.. ఔరంగజేబు అకృత్యాలు ఆ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయాయని, అంత గొప్ప ధర్మాన్ని ఈ అధికార పరాన్నజీవులు రూపుమాపడం సాధ్యమవుతుందా అని సీఎం యోగి అన్న�
Gyanvapi Mosque: 400 ఏళ్ల నుంచి జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజ్ చేస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆ మసీదుపై సీఎం యోగి చేసిన వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. అలహాబాద్ కోర్టులో విచారణ జరుగుత�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశాన్ని సర్వనాశనం చేసేస్తారని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీన