ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రై తులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాటు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున
అకాల వాన రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నది. ఓ వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో కేంద్రాల్లోనే ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నది. తాజాగా మంగళవారం
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి.
Electrocution | ఓదెల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా మడక గ్రామంలో కరెంటు వైర్ తెగి విద్యుత్ షాక్తో 25 గొర్రెలు మృతి చెందాయి.
ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్పేట లో 1 సెంటీమీటర్, మియాపూర్లో 4.5 మి.మీ, మదాపూర్లో 2.8 మి.మీ వర్షపాతం నమోద
అకాల వర్షం రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి వరంగల్తోపాటు పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వానకు ధాన్యం తడిసిముద్దయింది. జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�
మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమ�
ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యంతో ఇబ్బంది పడుతుండగా మరోవైపు అకాల వర్షం అన్నదాతలను మరింత ఆగమాగం చేస్తున్నది. 20 రోజులుగా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగో�
పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలగా, కోత దశలో ఉన్న వరి చేనులో వడ్లు రాలిపోయాయి. వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్య
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�