అకాల వర్షం రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి వరంగల్తోపాటు పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వానకు ధాన్యం తడిసిముద్దయింది. జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�
మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమ�
ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యంతో ఇబ్బంది పడుతుండగా మరోవైపు అకాల వర్షం అన్నదాతలను మరింత ఆగమాగం చేస్తున్నది. 20 రోజులుగా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగో�
పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలగా, కోత దశలో ఉన్న వరి చేనులో వడ్లు రాలిపోయాయి. వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్య
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్�
జిల్లాలో పలు చోట్ల ఆదివారం అకాల వర్షంతో ధాన్యం తడిసింది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో వాన పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధ�
నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. నారాయణపేట జిల్లా మక్తల్లో మండలం ఉప్పర్పల్లిలో పిడుగుపడటంతో భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) అక్కడికక్కడే మృతి చ
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Rain | వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కల్లాల దగ్గర ఆరబెట్టుకున్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
Rain damage | మెట్పల్లి పట్నంతోపాటు ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. పలు గ్రామాల్లో దిగుబడి కి సిద్ధంగా ఉన్న వరి, నువ్వు పంటలకు తీవ్ర నష్�
వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి పాలమూరులో మంగళవారం సాయంత్రం వడగండ్లతో భారీ వర్షం కురిసింది.