సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కోడేరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
అకాల వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిచింది. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు మొత్తం 4,331 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప గ్రామాలకు చెందిన రైతులు తీసుకొచ్చారు. అయితే మధ�
తుపాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంటతో పాటు పత్తి, ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలులు వీస్తుండడంతో
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
కొద్దిరోజులుగా తీవ్ర ఎండలు...ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కాస్త ఊరట నిచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి
అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట
రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.