పెబ్బేరు మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకున్న వారంతా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఎప్పుడు కొంటారా అని �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. దీం తో అన్నదాతలు ఆగమవుతున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురవగా, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా వాన పడింది. దీంతో కోతకు వచ్చిన వర�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యం తడవగా, పత్తి, మిర్చి పంటలు సైతం నష్టపోయారు. సిద్దిపేట మారెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వరంగల్తో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో మక్కజొన్న, వరి ధాన్యం, పత్తి పంట తడిసిపోయింది. నర్సంపేట, నెక్కొండ, క�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లకు ముందే ధాన్యం నీటమునగడం�
మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేరిగడ్డతండా, జీడిగడ్డతండా, గురుదొట్ల్ల, నాగారం, నాగసముందర్, మోమిన్కలాన్, గట్టేపల్లి, రాంపూర్తండా తదితర గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన
సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంద
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షం కారణంగా పడిన పిడుగుల వల్ల ఇల్లెందులో ఒకరు మృతి చెందారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలో గద్వాల-అయిజ రోడ్డుపై రైతులు ఆందోళన నిర్వహి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇల్లెందు మండలం కట్టుగూడెంలో పీ పుల్లయ్య (45) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ భీకర శబ్దానిక�
మండల కేంద్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని వరిధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో టెండర్లు నిర్వహించనున్న నేపథ్యంలో వి
ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. గత వారం, పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆంద�