జూలై 30, హైదరాబాద్: సమాజం, పోలీసుల సమిష్టి కృషితోనే మానవ అక్రమ రవాణాను అడ్డుకోగలమని ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. సునీతా కృష్ణన్(Sunitha Krishnan) అన్నారు.
Boats overturn | ప్రాణాలకు రక్షణ, మెరుగైన జీవన పరిస్థితుల కోసం శరణార్థులు (Refugees) ప్రమాదకర స్థితిలో సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల శరణార్థులతో వెళ్లిన రెండు పడవల
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పై పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ చర్య ఆఫ్ఘనిస్థాన�
IND vs PAK | పాకిస్థాన్ (Pakistan) ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ (Asim Iftikar Ahmed) కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా ఐక్యరాజ్యసమితి (UNO) లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmi
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేస�
Gaza | గాజా (Gaza) నగరంలో తీవ్ర కరవు (Famine) పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్యసమితి (UNO) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) అందించిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ ప్రకటన చేసిం�
UNO | పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) ని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణించింది.
Paris Olympics : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పండుగ మొదలైంది. అయితే.. ఒలింపిక్ విలేజ్(Olympic Village)లోని క్రీడాకారులకు మాత్రం రుచికరమైన, బలమైన తిండి అరకొరగానే అందుతోంది.
ISIS | ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS-ఐసిస్)’ ఉగ్రవాద సంస్థ ఆఫ్రికా దేశాల్లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంటోంది. ఏటికేడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఏండ్లుగా ఆకలితో అలమటిస్తూ అల్లక�
ప్రమాదకర రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం మెల్లగా పూడ్చుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఓజోన్ను పరిరక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన 35 ఏండ్ల తర్వాత
పూడిక వల్ల భారత్లోని ఆనకట్టల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి 3,700 డ్యాంలలో 26% నిల్వను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..