వ్యాక్సిన్ల తయారీకి భారత్కు రండి అఫ్గానిస్థాన్ను ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ వాడుకోకుండా చూడాలి ఐరాస సాధారణ అసెంబ్లీలో మోదీ ఐరాస, సెప్టెంబర్ 25: ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘జైకొవ్-డీ’ని భా
ఐరాస: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అడ్వకేట్గా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రకటించారు. సాధార
Afghan Hunger crisis: తాలిబన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే తాలిబన్ల భయంతో వణికిపోతోన్న ఆఫ్ఘనిస్థాన్ వాసులను.. రానున్న రోజుల్లో దేశంలో ఆహార సంక్షోభం
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రపంచంలోని ‘ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటన’కు బయల్దేరిన ఓ బ్రిటన్ విద్యార్థి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయాడు. అతని పేరు మైల్స్ రౌట్లెడ్జ్(21). తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకోకము�
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల వినతి న్యూఢిల్లీ, జూలై 6: గిరిజన హక్కుల నేత స్టాన్ స్వామి మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు 10 ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశ�
జమ్ము ఘటనలో కొత్త కోణం.. పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం చైనానుంచి భారీగా డ్రోన్లను కొన్న పాక్ వీటితోనే దాడి జరిపిన ఉగ్రవాదులు! భద్రతాదళాలకు లభించిన సమాచారం డ్రోన్ దాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత రాజ్నాథ�
యూఎన్హెచ్చార్సీకి భారత్ స్పష్టంన్యూఢిల్లీ, జూన్ 20: సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వ్యక్తులకు సాధికారిత కల్పించేందుకే కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టామని భారత్ స్పష్టం చేసింది. వాటిపై ఐక్యర
ఐరాస, జూన్ 18: ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెరస్ వరుసగా రెండో పర్యాయం నియమితులయ్యారు. ఐరాసలో శక్తిమంతమైన భద్రతా మండలి సిఫారసు మేరకు జనరల్ అసెంబ్లీ శుక్రవారం ఆయన్ని ప్రధాన కార్య