వెండిపై కూడా హాల్మార్కింగ్కు సిద్ధమవుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే బంగారు, ఆభరణాలపై హాల్మార్కింగ్ విజయవంతంగా పూర్తికావడంతో కన్జ్యూమర్ల నుంచి వస్తున్న డిమాండ్తో వెండితోపాటు వెండి కళాఖండాల�
వయనాడ్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ చీఫ్, దళిత నేత మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అవమానం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. నకిలీ గాంధీ కుటుంబంతో జత కట
కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోగా, విపక్ష బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్
కన్నడ నటుడు దర్శన్కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�
BK Hariprasad: బీజేపీపై కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ బ్రిటీషర్లకు అనుకూలంగా వ్యవహరించిందని.. వాళ్ల కాలి బూట్లు...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్లో తెలిపారు.
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వానికి అప్పగించిందా? ఇద్దరు ప్రభుత్వ పెద్దలు బాధ్యతలు పంచుకొని కాంట్రాక్టర్లు, బిల్డ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంల�
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
Bilkis Bano Case | బిల్కిస్ బానో నిందితుల విడుదలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. ‘ప్రభుత్వం, సంబంధిత వ్యక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి నేన�