Jyotiraditya Scindia | పగటి కలలు మాని వాస్తవాలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సెటైర్లు వేశారు.
విమాన ఇంధనాలపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలితప్రాంతాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా సూచించారు. కరోనా వైరస్తో కుదేలైన దేశీయ విమానయాన రంగం తిరిగ�
War Rooms @ Airports | దట్టమైన పొగ మంచు నేపథ్యంలో దేశంలోని ఆరు మెట్రో సిటీల పరిధిలోని విమానాశ్రయాల వద్ద కేంద్ర పౌర విమానయాన శాఖ.. వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Air Traffic | గతంతో పోలిస్తే గురువారం దేశీయ రూట్లలో విమాన ప్రయాణం చేసిన వారి సంఖ్య రికార్డు నమోదు చేసింది. 5,988 విమాన సర్వీసులతో 4,63,417 మంది ప్రయాణించారు.
నీట్ బిల్లు ఆమోదం అంశంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రిపై బీజేపీ ఫిర్యాదు చేసింది. సాలెం స్టీల్ప్లాంట్ ఉద్యోగి కేఆర్ అమ్మసిప్పన్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ పాలసీన�
Air Tickets | కొన్ని రూట్లలో విమాన ప్రయాణ టికెట్లు అసాధారణ రీతిలో పెరిగాయి. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర మంత్రి.. టికెట్ల ధరలపై మెకానిజం రూపొందించా
VISP | కర్ణాటకలో 105 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ( Visvesvaraya Iron and Steel Plant - విస్ప్)ను మూసివేసి కేంద్రప్రభుత్వం వందలమంది కార్మికులను రోడ్డున పడేసింది.
భోపాల్: కేంద్ర పౌర విమానయాన మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తాను వాడిన మాస్క్ను ఒక వ్యక్తికి తొడిగారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆయన పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ ఎంపీ అరుణ్�