‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని, ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజీ తీసుకుంటున్నారో ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పోయి రద్దుల, రాక్షస ప్రభుత్వం వచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోందని, మాఫీలు అమలు కాలేదని, కానీ హామీల మా�
Telangana BJP | తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. హైడ్రా అంశంపై పార్టీ రా
ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్లో రాజకీయ నాయకుడు కనిపించారు.
పద్మ అవార్డుల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు.. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్�
Union Minister Bandi Sanjay | దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
Union Minister Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వం తన చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిందని శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.