Vizag Steel Plant | ఏపీకి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లతో కేంద్రం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారి�
Ashwini Vaishnaw: సుమారు 3985 కోట్ల ఖర్చుతో శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్ను నిర్మించనున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లను పంపేందుకు అనువైన రీతిలో ఆ లాంచ్ప్యాడ్ను నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ
సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు �
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో ర�
Special Trains | దీపావళి, ఛట్పూజ పండుగల సందర్భంగా 2వేల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రెండులక్షల మంది ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ప్రధాని నరే�
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పల
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా మూడు కారిడార్ (నడవా)లు నిర్మించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక న�
Venus Orbiter Mission | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇస్రో పంపిన ప్రతిపాదలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చంద్రయాన్-4 మిషన్, గగన్యాన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, ఎన్జీఎల్ఏ వాహ
Chandrayaan-4 | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వ
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక లోపంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమస్య ఉత్పన్నం కాగానే ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీతో టచ్లోకి వెళ్లిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్�
Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
చెన్నై : ఐఐటీ మద్రాస్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్వర్క్ భారత్లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్లో 5జీ కాల్ వి