Chandrayaan-4 | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వ
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక లోపంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమస్య ఉత్పన్నం కాగానే ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీతో టచ్లోకి వెళ్లిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్�
Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
చెన్నై : ఐఐటీ మద్రాస్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్వర్క్ భారత్లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్లో 5జీ కాల్ వి
No proposal to revoke ban on Chinese apps | చైనా యాప్లపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. బ్యాన్ ఉత్తర్వులను