హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల�
పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. సుఖు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని వారు ఆరోపించారు.
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాక�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కరువు భత్యం, యాసంగి పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్న�
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదు. లోక్సభకు ముందస్తు ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల వాయిదా అనేది మీడియా ఊహాగానాలు మాత్రమే.
Cinematograph Bill 2023 | సినీ మాధ్యమంలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చట్టం పరిధుల మేరకు మాత్రమే ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1952లో సినిమాటోగ్రఫీ చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఈ 70 ఏండ్ల కాలంలో
దేశంలో పలు ఈ-రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలోని 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ- వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం తెలిపారు.
విశ్వ యవనికపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్ల పట్ల మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సామాజిక నేరం. జరిగిన తప్పును సర�
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
లక్నో: ఉత్తరప్రదేశ్ను అవమానించే బాధ్యత కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీసుకున్నాయా? అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. లక్నోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, పంజాబ్ స
న్యూఢిల్లీ: కొందరు నేతలు ఓటమి భయంతోనే తమ నియోజకవర్గ స్థానాలను వీడి మరో చోట పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియో�
రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట : మంత్రి శ్రీనివాస్గౌడ్ | తెలంగాణలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ర�