Vaccination | దేశంలో వ్యాక్సిన్నేషన్ (Vaccination) ప్రక్రియలో మరో ముందడుగు పడింది. 12-14 ఏండ్ల చిన్నారులకు బుధవారం నుంచి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా 2.6 లక్షల మందికి పైగా చిన్నారులు తమ మొదటి డో�
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని కేంద్రం గురువారం తెలిపింది. కొవిడ్ కేసుల వారం సగటు 11వేలు మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడ
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్�
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 173.86కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 41
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
India Covid-19 Update | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి.
Covid Vaccine Guidelines | కొవిడ్ టీకాలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా సోకి కోలుకున్న తర్వాత మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫస్ట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులకు మార్చి నెల నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకోలే�
Keep a buffer stock of 48 hours of medical oxygen, Center letter to the states | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ను బఫర్
Covid-19 Vaccine for children | దేశవ్యాప్తంగా సోమవారం 15-18 సంవత్సరాల పిల్లలకు కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 12.3లక్షల మందికిపైగా
ఈ కోవలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్నాటక, బిహార్, జార్ఖండ్, పంజాబ్, యూపీ… ఈ రాష్ట్రాలపై కేంద్రం ముఖ్యంగా దృష్టి సారించింది.