India Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్�
India Covid-19 Update | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 11,793 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా వైరస్ కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, నిన
India Covid-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దే�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని క�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందగా.. మరో 2,236 మంది బాధితు
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డి
న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల వ్యాక్సినేషన్ నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకాల పంపిణీ ప్రక్రియను వేగవం�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ సాగుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 190కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం అన్న�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తా�
న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఇకపై అమలు చేయాల