E20 Petrol | ఈ20 పెట్రోల్ (E20 Petrol) వాడటంవల్ల వాహనాల ఇంజిన్లు (Engines) దెబ్బతింటాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం (Union Government) స్పష్టంచేసింది. అయితే ఈ10 పెట్రోల్ (E10 Petrol) కు అనుగుణంగా రూపొందించిన కొన్ని పాత వాహనాల
Uniong Govt | సోషల్ మీడియా (Social Media) వినియోగం కారణంగా పిల్లలపై అనేక దష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ దుష్ప్రభావాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం (Uniong Govt) అడుగులు వేస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పద
Indian sailors | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో గల్ఫ్ ప్రాంతం (Gulf Region) లో విధులు నిర్వహిస్తున్న ప్రతి భారత నావికుడి (Indian Sailor) సేఫ్టీ కోసం కేంద్రం (Union Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాంతంలో
Union Govt | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో యూఏఈ (UAE) కి చెందిన చమురు ట్యాంకర్ల (Oil tankers) పై ఇటీవల ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనకు సంబంధించి భార�
E25 Petrol | దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ (Ethenol) కలిపిన పెట్రోల్ (E25) ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చి �
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం
HCU Strike | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల అమలుతో తమకు ఉద్యోగ భద్రత కరువైందని, కార్యాలయ
NCERT | భారతదేశ చరిత్ర (India's History) లో అత్యంత వివాదాస్పదమైన 1975 నాటి ఎమర్జెన్సీ (Emergency) ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తొలిసారిగా పాఠ్యాంశాల్లో చేర్చింది. తొమ్మిదవ తరగతి సోషల్ సైన్స్ (Social Science) పాఠ్యపుస్తకంలో దీ
ATF Fund | పశ్చిమాసియా (West Asia) సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన రంగానికి, ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవార�
Supreme Court | కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్ న్యాయవాది వి మోహన (V Mohana), జస్టి�
Rahul Gandhi | సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (
Union Govt | ప్రభుత్వరంగ బ్యాంకులు (Public Sector Banks), బీమా సంస్థలు (Insurance Companies), ఇతర ఆర్థిక సంస్థలకు కేంద్రం (Union Govt) కీలక ఆదేశాలు జారీచేసింది. ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని సోమవారం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆర్థిక క్రమశిక్షణ, �
DK Shivakumar | ‘నీట్ యూజీ - 2026 (NEET UG - 2026)’ పరీక్ష పేపర్ లీకవడం, దాంతో కేంద్రం పరీక్షను రద్దు చేయడం దేశానికే సిగ్గుచేటని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) అన్నారు. కేంద్రం నిర్ణయం (Union Govt Decision) లక్షల మంది
Supreme Court | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner), ఎన్నికల కమిషనర్ (Election Commissioner) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సభ్యత్వాన్ని తొలగిస్తూ.. కొత్త చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప
Digital Arrests | దేశంలో గడిచిన కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ మోసాలు పెరిగి పెనుముప్పుగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేకమంది ఈ మోసాల బారిన పడుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఆందోళన �