Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు.
కరీంనగర్, వరంగల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ ) శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, ఐదేండ్ల (డిగ్రీ, పీజీ కలిపి) ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం �
Dharmendra Pradhan: ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్ర�
ఢిల్లీ,జూలై :కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్డీఈఏఆర్), స్వ
కేంద్ర విద్యాశాఖ మంత్రి | కరోనా కారణంగా ఏడాది పదో, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృత్తి చేయనున్నారు.
ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు.