26 రోజుల జెన్జీల చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే వారి డిమాండ్ ఎట్టకేలకు స�
Dharmendra Pradhan: తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజుల నుంచి జరిగిన పరిణామాలు తనను దుఖ్కానికి గురి చేశాయన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెనక్కి తగ�
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన �
నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహ�
నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన �
Wangchuk's wife | ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) రాజీనామా చేయాలనే డిమాండ్తో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) గత 21 ర
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్త
Dharmendra Pradhan: ఓఎంఆర్ విధానం ఇక ఉండబోదు. నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి సీబీటీ పద్ధతిలో నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నీట్ను నిర్వహించనున్నట్లు మంత్రి ప్రదాన్ తెలిపారు. మాల్ప�
Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు.
కరీంనగర్, వరంగల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ ) శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, ఐదేండ్ల (డిగ్రీ, పీజీ కలిపి) ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం �