వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐ
కేంద్ర బడ్జెట్లో లోక్సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు 413 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. లోక్సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్సభ సచివాలయానికి, 338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. గంపెడాశలతో సిటీ ప్రాజెక్టుల కోసం నిధులు కోరితే, ఖాళీ చేతులను చూపి సమాధానం చెప్పింది. కనీసం భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కేం
దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్�
కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశం లేదు. దీనికోసం 2025 సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 574.80 కోట్లను మాత్రమే కేటాయించారు.
కేంద్ర రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు రాలేదు. రైల్వే బడ్జెట్లో తెలంగాణలో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేటాయించ�
అత్యంత మార్పు కలిగిన, సమావిష్ట బడ్జెట్లలో ఇది ఒకటని, ఇది గ్రామీణ భారత్ను సమర్ధవంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలంగాణ అగ్రో డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునేందర్ గౌరిశెట్టి హర్షం వ్యక్తం చేశా
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని సాగు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా కేంద్ర సర్కార్ వీటి రుణ పరిమితిని రెట్టింపు చేసింది. ఎంఎస్ఎంఈల టర్నోవర్ను కూడా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు సవర
బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్న
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఈసారీ కేంద్రం చిన్నచూపు చూసింది. 9,754 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు పెంచలేదు. గత బడ్జెట్లోలాగే 2025-26 �
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్లో వి�
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దేశంలో వృద్ధికి వ్యవసాయమే మొదటి చోదకశక్తి అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధా