సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
మున్సిపాలిటీలో వీలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీ రామచందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రామిక భవన్ లో సోమవ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర, బీసీ విద్యార్థుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పీ హరికృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్�
కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు రాష్ట్ర మంత్రి.. మరొకరు మునుగోడు ఎమ్మెల్యే. వీళ్ల సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు సోదరుల సొంతూరు�
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా విద�
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టింది. అగ్నిపథ్ పథకం దేశ వ
వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్పై కేంద్రం రోజుకు రూ.50 జరిమానా విధింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, జీపు వాహన యూనియన్ల డ్రైవర్లు సోమవారం ఆందోళన బాటపట్టారు
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఎన్నికలను నోటిఫికేషన్ను సైతం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల హడావుడిలో
ఆటో కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11 నుంచి నిరవధికంగా ఆటోల బంద్ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్�
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. క�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక�
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�