ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని గంగ దేవరపాడు కట్లేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని పురుషుడి మృతుదేహం లభ్యమైనట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు.
మన్సూరాబాద్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సుజాత హోటల్ వద్ద ఓ గుర్త�
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ ప్లాట్
సుల్తాన్బజార్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా దవాఖాన ఆటోస్టాండ్�
ఎల్బీనగర్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సరూర్నగర్ పోలీసులు కనుగొన్నారు. సరూర్నగర్ పోలీసుల కథనం ప్రకారం కొత్తపేట పీవీటీ మార్కెట్ పక్క సందులో ఓ వృద్దుడు ( 55) కింద పడిపోయి మరణించిన సమాచారం అందు�
వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆకేరువాగు ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఆకేరువాగు బ్రిడ్జి పక్కన నుంచి దుర్వాసన వస్తుండటంతో పలువురు పరిశీలించడంతో మృ�