గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ
మోదీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా అర్హతకు తగినట్టు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రు
AIYF | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలు మరిచిపోయిందన్నారు. ఏటాకోటి ఉద్యోగాల మాట నీటి మూటలుగా అయ్యాయన్నారు.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాఠశాలలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకాల్ని ఇకపై నెలవారీగా విడుదల చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. కొత్త విధానం మే 15 నుంచి మొదలవుతుందని, ప్రతి నెలా నిరుద్యోగిత డాటాను విడుదల చేస్తామని కేంద�
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభిం
MLC candidate Yadagiri | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తితో బిజినెస్మ్యాన్లు పోటీ పడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు.
దేశంలోని మిగతా రాష్ర్టాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు
కొట్లాడితే కొలువులే కొ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు.
హైదరాబాద్ శివారు గ్రామాల విలీన ప్రక్రియ అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలను కలవరపెడుతున్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసినవారే కాకుండా ఈసారి చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా,
Unemployment | ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. గత బీ�
‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలుచేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హామీ నుంచి తప్పించుకునేందు�
దేశంలో ప్రైవేటు ఉద్యోగి జీవితం దినదిన గండంగా మారుతున్నది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోతున్నది. లాభాలు లేవనో, ఖర్చులు తగ్గించాలనో, ఏఐతో ఉద్యోగుల అవసరం తగ్గిందనో ప్రతీనెలా పదుల �
ఎన్నికల వేళ హర్యానాలో జేసీబీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఇంతవరకు కార్లు, వ్యాన్లు వంటి సంప్రదాయ వాహనాలు వాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా జేసీబీలపై ముమ్మరం�