ఆధార్ కార్డును మరింత సులభంగా పొందే ప్రక్రియను భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రవేశపెట్టింది. పౌరులు ఇక నుంచి తమ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చనిపోయినవారి ఆధార్ను ఆన్లైన్ ద్వారా డీయాక్టివేషన్ చేసే సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులో తెచ్చింది. మైఆధార్ పోర్టల్ ద్వారా మృతుల కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈ ఏడాది చివరి నాటికి క్యూఆర్ కోడ్తో ఈ-ఆధార్ సిస్టమ్ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రయత్నిస్తున్నది.
దేశంలో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీ మోడల్ను (Bangladeshi Model) కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాలోని బారిసల్కు చెందిన శాంతా పాల్ (Shanta Pal) అనే 28 ఏండ్ల యువతి కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా న
Aadhaar Card | పుట్టిన చోటే శిశువులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చొరవ తీసుకుంది. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహి�
Aadhaar | దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar de
Aadhaar Update | ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడం కీలకమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పేర్కొంది. పిల్లల తల్లిదండ్రులు ఆధార్ను అప్డేట్ చేయాలని ఎలక్�
Aadhar Update | దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డ్ యూజర్లకు ఉడాయ్ మరోసారి భారీ ఉపశమనం కలిగించింది. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మే�
Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి 2025 జూన్ 14 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉడాయ్ ఇచ్చిన గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.
ప్రైవేట్ సంస్థలు తమ సేవల బట్వాడా కోసం ఆధార్ అథెంటికేషన్ను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆధార్ చట్టాన్ని సవరించింది.
Aadhar Update | పదేండ్ల క్రితం ఆధార్ నమోదు చేసుకున్న వారు తమ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) జూన్ 14 వరకూ గడువు పొడిగించింది.
ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. ఆధార్లో మార్పులు, చేర్పులు ఉచితంగా చేసుకోవడానికి గడువు ఈ నెల 14న ముగియడంతో పౌరులకు ఈ సౌకర్యాన్ని మరికొంత కాలం కొనసాగించడం కోసం ఈ ఏడాది డిసెం�
సర్వర్లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి