హైదరాబాద్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్'ను ప్రారంభించింది. ఆధార్ సంబంధ ఫిర్యాదుల స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు అధికార�
Aadhar Card Updation | ఆధార్.. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటిలో కీలకంగా మారింది. 2014 కంటే ముందు ఆధార్ పొంద�
వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
ఏదైనా సేవల కోసం ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు వినియోగదారుడు సమర్పిస్తున్న ఆధార్ వివరాలు సరైనవో, కావో కచ్చితంగా పరిశీలించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అన్ని రాష్ర్టాలు,
Aadhaar | ఆధార్ (Aadhaar) కార్డు తీసుకుని పదేండ్లయిందా.. అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని
ఆధార్ కార్డుదారులంతా ప్రతి పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్ డాటా, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది.
నగరాల్లో ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పటివరకూ కష్టమైన పని. ఇకపై ఒక్క క్లిక్తో ఆ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సిం�
Aadhar | ఆధార్ విషయంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయాలు తీసుకున్నది. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించనున్నది. అలాగే మరణాలను సైతం నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందు కో
త్వరలోనే అందుబాటులోకి పోస్టుమ్యాన్లకు యూఐడీఏఐ శిక్షణ న్యూఢిల్లీ, జూన్ 6: ఆధార్ సేవలు పొందేందుకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే ఇంటివద్దనే ఆధార్ సేవలను అందించనున్నారు. భారత విశి�
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా ఆధార్ పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) కార్డులకు ఆర్డర్ చేయవచ్చని యూఐడీఏఐ తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్ నంబర్తో అయినా పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చని పేర్క
ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ప్రభుత్వ సంబంధిత పనులు, విద్యార్థుల ఎన్రోల్మెంట్.. ఇలా ఏ పనికైనా ఇప్పుడు ఆధార్కార్డునే అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ లేనిదే నిత్యజీవితంలో ఏ ప
న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవో సౌరభ్ గార్గ్ ఇవాళ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇండియాలో దశాబ్ధం క్రితం ఆధార్ సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వర�
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి | ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.