Building collapses | రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ లో ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి వ�
చట్టం అందరికీ సమానమనేది మాటలకే పరిమితమని, రాజకీయ పలుకుబడి, పరపతి, డబ్బు ఉంటే శిక్షలు పడకుండా కేసులు తారుమారు చేయవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే రకమైన నేరాలకు ఒకే రకమైన సెక్షన్లు, అరెస్ట్ల ప్ర�
Students Making Reels On Bike | పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. బైక్పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు
Deaths | మున్సిపల్ కార్యాలయం ముందున్న చెట్టు కింద కూర్చుని ముగ్గురు ఉద్యోగులు పేపర్ చదువుతుండగా.. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డుల