Students Making Reels On Bike | పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. బైక్పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు
Deaths | మున్సిపల్ కార్యాలయం ముందున్న చెట్టు కింద కూర్చుని ముగ్గురు ఉద్యోగులు పేపర్ చదువుతుండగా.. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డుల
France violence | ఫ్రాన్స్లో నిర్వహించిన ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) ఫుట్బాల్ క్లబ్ జట్టు.. ఇంటర్ మిలన్ జట్టుపై విజయం సాధించింది. దాంతో వేలమంది ఆ జట్టు అభిమానులు సంబురాల్లో మ�
Florida State | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహస్సీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.
Uttar Pradesh | నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూలడం కార్మికుల బతుకులకు శాపంగా మారుతున్నది. ఉత్తర్ ప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం నిర్మాణంలో ఉన్న రూఫ్ స్లాబ్ కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథ
మండలం లో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందా రు. కొండూరుకు చెందిన తెలంగాణ ఉ ద్యమకారుడు, బీఆర్ఎస్ మండల నాయకుడు పోల్నేని శ్యామ్రావు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత
భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న�
Road accident | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తుండగా.. మూడపల్లి మూలమలుపు వద్ద కారును
fire accident | దేశ రాజధాని ఢిల్లీ నరేలా ప్రాంతంలోని ఓ ఫుట్వేర్స్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని పోలీసులు