కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ‘ట్విట్టర్' వార్ ఇంకా చల్లారలేదు. తాజాగా కర్ణాటక మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఇందులోకి ఎంటరయ్యారు.
ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. మీరెవరికీ ఓటేస్తారు. తెలంగాణలో గెలిచే పార్టీ ఏంటీ? కింద పేర్కొన్నవారిలో ఏ అభ్యర్థి గెలుస్తారు? అంటూ ఒకప్పుడు పొలిటికల్ ఏజెన్సీల స్థానికంగా తిరుగుతూ సర్వే చేసేవారు.
Elon Musk | టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 210 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ �
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)లో ఖాతా కొనసాగించటం ఇకపై ఉచితం కాబోదు! ఏటా 1 డాలర్తో బేసిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకొస్తున్నట్టు ‘ఎక్స్' మంగళవారం కీలక ప్రకటన చేసింది.
Twitter | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (X) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది.
Elon Musk | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. రిప్లయ్లను పరిమితం (Control Replies) చేసేందుకు గానూ కొత్తగా ఆప్షన్ ను యాడ్ చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరాబర్ కుటుంబ పార్టీయేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.