Pawan Kalyan | కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్పు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
X banned: సోషల్ మీడియా సంస్థ ఎక్స్పై .. బ్రెజిల్లో నిషేధం విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్లైన్ లోపు.. ఆ దేశానికి లీగల్ ప్రతినిధిని ఎక్స్ సంస్థ నియమించలేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జడ్జి బ్యాన్ వ�
Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ (ఎక్స్) వార్ మొదలయ్యింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని కొద్ది రోజులుగా మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఆరో�
హర్యానాలోని నుహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎ�
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి (PM Modi) టెస్లా అధినేత, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ) శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప
Jio Down | ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోసేవలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దాంతో యూజర్లు పలు సోషల్ మీడియా అకౌంట్స్ను వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. వెబ్సైట్ ట్రాకర్ డౌన్ �
Rythu Bandhu | తెలంగాణ రైతుల సొమ్ము కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నదని బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. కరువు పరిస్థితులతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి, ర�
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పుట్టుకొచ్చింది. ‘బ్లూస్కై’ పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి త�
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలన్న ఓ సామాన్యుడి కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నెరవేర్చారు. హైదరాబాద్లోని బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీంఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ�
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ‘ట్విట్టర్' వార్ ఇంకా చల్లారలేదు. తాజాగా కర్ణాటక మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఇందులోకి ఎంటరయ్యారు.