అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'టన్నెల్'. తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇవాళ తెలుగులో విడుదలైంది. లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ.రాజు నాయక్ ఈ సినిమాను విడుదల చేశారు. మరి
Tunnel | కొత్త సినిమా కోసం ఖాకీ చొక్కా వేసుకున్నాడు గద్దలకొండ గణేశ్ యాక్టర్ అథర్వ మురళి. ఈ సారి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో సహాయక చర్యలు ఆగుతూ.. సాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి శనివారం నాటికి 64వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర 12 విభాగాలకు చెందిన రెస్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొ
దేవాదుల మూడో దశ నీటి పంపింగ్ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిం ది. అతి కష్టం మీద హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్హౌస్లోని ఒక మోటర్ను ఆన్ చేసిన ఇంజినీర్లు.. ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్ �
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్
అగ్ని పర్వతంలోని లావాతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్ ఎనర్జీ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తున్నది. అగ్ని పర్వతం శిలాద్రవం గదిలోకి రంధ్రం చేసి, భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన టర్బైన్ల ద్వ�
Hindan Air Base | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వద్ద ఉన్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద సొరంగం కలకలం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్బేస్ ప్రహరీ గోడకు అంచున 4 అడుగుల లోతు గుంత తీశారు.
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంలో చిక్కుక్కున్న 41మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు తుది దశలో అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే సొరంగం లోపులున్న కార్మికులు సురక్షితంగా ఉన�
Uttarakhand Tunnel Collapse | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని దేశం యావత్తు కోరుకుంటున్నది. టన్నెల్లో ప్రమాదవశాత్తు కార్మికులంతా చిక్కుకొని.. ఇప్పటికే 10 రోజు�
ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.
ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.
మెట్రో రైలు మూడవ దశ కారిడార్ సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికల తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో సంస