నగరం నుంచి శివారు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరింత మహర్దశ రానున్నది. పెద్ద ఎత్తున విస్తర�
హైదరాబాద్ మెట్రో సిగలో మరో మణిహారం చేరబోతున్నది. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గంలో 1.7 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్పోర్టు టెర్మినల్ను ఆనుకుని ఈ ప్రతిపాద�
దొంగతనాన్ని దేవుడు చూడకుండా ఉండేందుకు కృష్ణుడి విగ్రహాన్ని దొంగలు గోడ వైపునకు తిప్పినట్లు షాపు యజమాని తెలిపాడు. సీసీటీవీ రికార్డర్లోని హార్డ్ డిస్క్ను వారు ఎత్తికెళ్లినట్లు చెప్పాడు.
భారత్లో త్వరలో సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు దూసుకుపోనున్నది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సముద్రం అడుగున 7 కిలోమీటర్లు టన్నెల్ నిర్మించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేష�
Tunnel | జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం (Tunnel) కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంతభాగం
Tunnel | జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ సరిహద్దుల వెంబడి ఓ సొరంగం (Tunnel)బయటపడింది. ఇది పాక్కు అత్యంత సమీపంలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సెక్టార్లోని చక్ఫకీరా సరిహద్దు
జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. బీఎస్ఎఫ్ అధికారులు గస్తీ తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలోనే వుండటంతో అధికారులు అలర్ట్ �
ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్�