కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురసారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులకు జాతీయ
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఉప ముఖ�
వచ్చే నెలలో రైతులకు యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు అవసరమైన యూరియాను కేంద్రం నుంచి తెప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బుధవా
Revanth Reddy | గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే.. కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణపై దృష్టి పెట్టాలని, రైతుల్లో అవగాహన పెంచి, నిర్దేశించిన లక్ష్యానికి మించి తోటలు పెంచేలా ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి
రాష్ట్రంలో 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిన
రంగారెడ్డి జిల్లాలోని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. జిల్లాలోని 9 మండలాల్లో నిలిపివేసిన �
రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు.
రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీ�
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 5లక్షల ఎకరాలకు పెంచాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆకస్మికంగా ఆయిల్ఫెడ్ను సందర్
ఈ వానకాలం సీజన్కు యూరియా కొరత తప్పదా..? రైతులు మళ్లీ యూరియా కోసం చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిందేనా..? ఇందులో భాగంగానే ఈ సీజన్కు యూరియా కొరత తప్పదనే సంకేతాలను స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
సహకార రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.