రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అధికారంలోకి రాబోతోందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని కాబోతున్నారని తుక్కుగూడ జనజాతరలో తెలంగాణ సీఎం సహా కాంగ్రెస్ మంత్రులు చెప్�
తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పటికే తక్కువ సర్వీసులతో బస్సులు నడుస్తుంటే ఉన్న వాటిని కాంగ్రెస్ సభకు తరలించడ
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభావేదిక సమీపంలో హంగామా చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారు డ్రైవర్పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల�
Congress | అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అ�
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నది. దీనికి రాజీవ్గాంధీ ప్రాంగణంగా, జనజాతర సభగా ఆ పార్టీ నామకరణం చే�
తుక్కుగూడ మరో హైటెక్ సిటీగా మారనున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తుక్కుగూడ, రావిర్యాలలో రూ. 8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే�
కాలుష్యమయ జీవితానికి దూరంగా.. నగరానికి దగ్గర్లో అన్ని సౌకర్యాలతోకూడిన ఇల్లుంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా?.. ప్రకృతి మధ్యలో విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసమే తుక్కుగూడ (శంషా�
ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామా నికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఆయన గత 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంత
గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం చక్కటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. అదే సమయంలో దీర్ఘ్ఘకాలిక ప్రణాళికలనూ సిద్ధం చేస్త
మోదీ ఇస్తున్నరు.. కేంద్రమే ఇస్తున్నది.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడిన మాటలివి.. ఎనిమిదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయ�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో
హైదరాబాద్ : పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తన