తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగనరసింహుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం కన్నుల పండువగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉడిపి పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థస్వామి కూడా హాజరయ్యారు.
విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
TTD news | తిరుమలలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడు, ఆండాళ్ అమ్మవారికి కల్యాణం కడు రమణీయంగా నిర్వహించారు.
TTD news | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 నుంచి టీటీడీ జారీ చేయనున్నది. అలాగే, రూ.33 లక్షలు విరాళంగా ఇచ్చే దాతలకు ఒక్కరోజు అన్నప్రసాదాలు వితరణ చేసేందుక
TTD news | తిరుమల ఆలయంలో కన్నుల పండువగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పూలచెండ్లతో కలహించడం ఆకట్టుకున్నది. కాగా, టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబులెన్స్ను విరాళంగా అందించింది.
TTD news | కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కంద స్వామి తెప్పలపై విహరించారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.
TTD news | వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చాడు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం మలయప్ప స్వామి వారికి నీరాజనాలు పలికి తన్మయత్వం పొందారు.
TTD news | శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వినాయకస్వామి, చంద్రశేఖరస్వామి తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఐదు రోజులపాటు తెప్పోత్సవాలు కొనసా�
Vaikunta Ekadashi | రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దేవుడ్ని దర్శించుకునేందుకు అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో ఈ నెల 11 వరకు ఉత్�
TTD news | వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ �