TTD news | టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరై స్వామి వారి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంల�
TTD News | దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుడి కల్యాణాలు నిర్వహిస్తున్న టీటీడీ బోర్డు.. ఈ నెల 16 న బెంగళూరులో స్వామివారి కల్యాణం జరుపనున్నది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సదాభార్గ�
TTD News | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం ఎల్లుండి ఆర్జిత సేవల టికెట్లు టీటీడీ విడుదల చేయనున్నది. అలాగే, బర్డ్ దవాఖానలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్ర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహి
TTD News | కార్తీక పున్నమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా దీపోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నేతి దీపాలను వెలిగించారు. పరిమళం అర దగ్గర వెలిగించిన నేతివత్తుల దీపాలు విశేషం�
TTD News | శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. వైష్ణవాలయాలతో సంబంధాలను కొనసాగించేందుకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి జ�
TTD News | చెన్నైకి చెందిన మురుగన్ సంస్థ టీటీడీకి విరాళంగా 50 సైకిళ్లను అందించింది. ఆలయం ఎదుట ఈ సైకిళ్లను సంస్థ ప్రతినిధి ప్రశాంత్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కాగా, ఎస్జీఎస్ కాలేజీకి న్యా
TTD News | కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పద్మావతి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అంతకుముందు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నప�
TTD News | తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం చక్రస్నానం ఘట్టం ఘనంగా నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా భక్తులు హాజరై నాలుగు మాడ వీధుల్లో విహరించిన అమ్మవారిని దర్శించుకున్నారు.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మ కార్తీక బ్రహోత్సవాల్లో భాగంగా రథోత్సం కన్నుల పండువగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి రథాన్ని లాగారు. అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
TTD News | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సూర్యనారాయణుడి అలంకారంలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు హనుమంత వాహనంపై రాముడి అలంకారంలో భక్తులను అమ్మ అనుగ్రహించారు. అమ్మవారికి సూర్యప్రభ వాహనం సమకూరింది.