TTD News | కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు పద్మావతి అమ్మవారు హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత�
TTD News | తిరుమల వసంత మండపంలో ఘనంగా ధన్వంతరి పూజలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ధన్వంతరిని దర్శించుకున్నారు.
TTD News | పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు పెద్ద శేష వాహనంపై ఊరేగిన అమ్మవారు విశేష సంఖ్యలో హాజరైన భక్తులను అభయమిచ్చారు. తొలిరోజు చిన్నశేష వాహనంపై గోపాల కృష్ణుడిగా దర�
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శుక్రవారపు తోటలో మృత్సంగ్రహణం చేపట్టిన అనంతరం.. ఆలయ మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
TTD News | తిరుమలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఒక్కసారిగా చేసిన కార్తీక దీపారాధనతో మైదానం వెలుగులతో నిండిపోయింది.
TTD News | వచ్చే ఏడాది జనవరి 2 న నిర్వహించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్షించారు. విశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచిం�
TTD News | కార్తీక వనభోజనాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని వైభవోత్సవ మండపంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపారు.
TTD News | ఎప్పటి మాదిరిగానే కార్తీక వనభోజనాలను ఆదివారం (13-11-2022) నాడు తిరుమలలో నిర్వహిస్తున్నారు. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. వన భోజనాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
Srinivasa kalyanam | ఒంగోలు నగరంలో శ్రీనివాసుడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే బాలినేని దాతగా చేపట్టిన ఈ కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లావ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. శ్రీనివాస కల్యాణానికి టీటీడీ వి
TTD News | తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20 నుంచి 8 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తులకు ద�
TTD News | కపిలేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14 న విశాఖలో కార్తీక దీపమహోత్సవాన్ని వైభవంగా చేపట్టడంపై జేఈఓ సదా భార్గవి సమీక్ష జరిపారు.
TTD News | నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రంలో కల్యాణ మండపం నిర్మాణ పనులకు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో ఈ మండపాన్ని నిర్మిస్తున్నారు.
TTD news | తిరుమలలో వైభవంగా బాలకాండ అఖండ పారాయణం నిర్వహించారు. రామనామస్మరణంతో తిరుమల గిరులు మార్మోగాయి. వేద పండితులు అఖండ పారాయణ చేయగా.. భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
TTD News | కార్తీక మాసంను పురస్కరించుకుని తిరుపతిలో విష్ణు పూజలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది. వచ్చే నెలలో 4, 5, 10, 21 తేదీల్లోనే ఈ పూజలు జరుగుతాయి. ఇందుకోసం తిరుమల వసంత మండపాన్ని టీటీడీ సిద్ధం చేసింది.