TTD News | అందరి సహకారంతో తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అన్ని చోట్
Pushpa yagam | తిరుమల శ్రీవారికి నవంబర్ 1 న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందు కోసం దాదాపు 7 టన్నుల పూలు వినియోగించనున్నారు. పుష్పయాగంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి హృదయాన్ని తాకేంత వరకు పువ్వులతో..
శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయిం తీసుకున్నది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను..
తిరుమల వెంకన్న సన్నిధి భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు పూర్తవడం దగ్గరపడే కొద్దీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో తిరుమల కిటకిటలాడుతున్నది. ఆదివారం దాటినా రద్దీ తగ్గడం లేదు. వెంకన్నను దర్శించుకున
టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి కొందరు వ్యక్తులు అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీటీడీ పత్రికా ప్రకటన...
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 26,401 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,401 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.18 క�
తిరుమల : మానవ జీవితం సమస్యల వలయమని, వీటి నుంచి బయటపడాలంటే హరినామస్మరణ ఒక్కటే మార్గమని బెంగళూరులోని కుక్కే సుబ్రమణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ�
తిరుమల : శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆల�
తిరుమల : తిరుమలలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఏఈవో ధర్మారెడ్డి అన్నిశాఖాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధిం�
తిరుమల: తిరుమలలో శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్వరలోనే ప్రారంభింపచేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ�
తిరుమల : ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టిక�
తిరుమల : కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తు�
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 27,895 మంది భక్తులు దర్శించుకోగా 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్�
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని నిన్న 39,440 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ . 2.53 కోట్లు