తిరుమల : టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా �
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని పలు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న 33,971 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 11, 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని �
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమ�
తిరుమల : తిరుమల కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను మంగళవారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో �
తిరుమల : గత ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులకు మరోసారి దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టిక�
తిరుమల : ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వ తేదీ వరకు తిరుమల పరిధ�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
తిరుమల : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. మర
తిరుమల, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బుధవారం తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అదనపు కార్యనిర్వహణ అధికారి ఎవి ధర్మ రెడ్డి ఘ�